ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 10:30 నుంచి శనివారం ఉదయం 10:00 గంటల వరకూ కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరుకుంది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 32 కేసులతో ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కృష్ణా (27 కేసులు), గుంటూరు 23 (కేసులు), కడప (23 కేసులు) జిల్లాలు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాల వారీగా కేసులు వివరాలు ఇలా ఉన్నాయి: